Mohamed Moizzu | మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక పక్క ఢిల్లీ-మాలెల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకు
National Flag | గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు(Congress leaders) దౌర్జాన్యానికి పాల్పడ్డారు. జాతీయ జెండాను ఎగురవేస్తున్న కమిటీ నాయకులపై వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు.
Manohar Lal Khattar | హర్యానా (Haryana) రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) నమస్కరించారు.
TSRTC | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్ భవ�
Republic Day | దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్�
Republic Day | భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన
Republic Day | తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అకాడమి డిప్యూటీ డైరెక్టర్ నర్మద ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకర
Padma Vibhushan | కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు.
Republic Day | భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి�
Whishes | 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్కు కెనడా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు భారత్లోని కెనడా రాయబార కార్యాలయం తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ‘భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ తెరుచుకోనున్నాయి.
‘గణతంత్ర’ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక