Jagitial | బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది.
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ప్రస్తుతం తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకుడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో తన కెరీర్లో ఇదే ఆఖరి చిత్రమని విజయ్ గతంలో ప�
దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి 138 మంది అతిథులు హాజరుకానున్నట్టు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. వీరిలో వివిధ రంగాలకు, పలు ప్రభుత్వ శాఖలకు చెందినవారు ఉన్నట్టు వెల్లడించింద�
జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్)లో బీ ఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం పవన్కుమా ర్ రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థి రాథోడ్ బన్నీ(15) ఖోఖో ఆడుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం.. బన్నీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
Adilabad | ఆటలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. స్కూల్లో కానీ, స్టేడియంలో కానీ.. పిల్లలు గేమ్స్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ విద్యార్థి ఖోఖో ఆడి గెలవాలనుకున్నాడు. కానీ ఖోఖో ఆడుతూ కుప్ప�
Republic Day | 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అథితిగా హాజరు కాబోతున్�
దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని �
Ramayanam | హైస్కూల్లో మాకు జనవరి 26కే ఆటలపోటీలు, ఇతర పోటీలూ ఉండేవి. ఆగస్టులో వర్షాలు పడతాయి కాబట్టి, గ్రౌండ్లో ఆటలు కుదిరేవి కాదు. అయితే, ఈ సమయంలో కొన్నిసార్లు కొత్తరకమైన పోటీలు పెట్టేవారు మా సార్లు.
Republic Day | శుక్రవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రిన్సిపల్ మద్యం సేవించి హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. విచారణ చేపట్టి చర�
భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుకలు అసలైన భారతీయతను ఆవిష్కరించటంతోపాటు దేశ సైనిక, ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈసారి వేడ�