Republic Day | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పోలీస్ స్టేషన్, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించ
గణతంత్ర వేడుకలను చిగురుమామిడి మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వీధులలో ర్యాలీగా బయలుదేరి దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల�
Republic Day | 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ-ప్రజ
Republic Day 2026 | దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి."వందేమాతరానికి 150 ఏళ్లు" ప్రధాన ఇతివృత్తంతో కర్తవ్యపథ్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపద
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర్య భారత దేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను కేసీఆర్ గుర్తుచే�
Republic Day | భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. భారత పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే దిశగా భారతదేశం గణతంత్ర
Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు.
Republic Day | తెలంగాణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరిం�
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. బాలీవుడ్కు విశేష సేవలందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం)కు పద్మ విభూషణ్
Droupadi Murmu | ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలతో కూడిన వాతావరణం ఉన్నదని, అటువంటి సమయంలో భారత దేశం శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆమె
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మద్నూర్ మండలం కొడిచెరకు చెందిన కావస్కర్ సంగీత (