భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది.. పల్లె నుంచి పట్నం దాకా శుక్రవారం జాతీయ పండుగ సంబురాల్లో పాలుపంచుకునేందుకు ప్రజలంతా తహతహ లాడుతున్నా రు.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు విద్యా�
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతోపాటు అందరికీ న్యాయం అందాలనే రాజ్యాంగ స్ఫూర�
పాఠకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక గంభీరత ఉంటుంది. మనం అనుభవిస్తున్న స్వతంత్రం లక్షల మంది సమరయోధుల త్యాగాల ఫలితం. అందువల్ల ఆ రోజు వారి త్యాగాలను స్మరించుకోవడం సమంజసం గనుక
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్
Padma Awards | 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్లో పనిచేస్తున్న 1132 మంది సిబ్బందికి గ�
Sarvabhasha Kavi Sammelan 2024 | రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా రిపబ్లిక్
గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను (Police Medals) ప్రకటించింది.
రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తం గా 17 ఎస్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపిక చేసిన 9 మంది అత్యుత్తమ క్యాడెట్లలో ఏపీ, టీఎస్ రీజియన్కు చెందిన ఇద్దరు క్యాడెట్లు ఎంపికైనట్టు డిఫెన్స్ విభాగం బుధవారం ఒక ప్ర
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భద�
భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘బిఫోర్ మ్యారేజ్'.శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. దర్శ�