74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్లగొండ, మునుగోడు, మర్రిగూడ నియోజకవర్గాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు కార్యాలయాల ఎదుట, ప్రజలు వాడవాడలా జాతీయ జెండాలు ఆవిష్కరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
– నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జనవరి 26