ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ను పూర్తిగా మహిళా సైనికులతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెల�
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.