Veteran Cricket League | గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు వినూత్న ఆలోచనతో పోటీలు నిర్వహించారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం (Republic day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆదివారం పద్మ అవార్డుల (Padma Awards) ను ప్రకటించింది. ఈసారి మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనుంది.
గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఆన్లైన్, రిటైల్ సంస్థలు భారీ ఆఫర్లను తెరపైకి తీసుకొస్తుంటాయి. ఇదే క్రమంలో వచ్చే సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ-కామర్ దిగ్గజ సంస్థలతోపాటు రిటైలర్లు కూడా పెద్ద ఎత�
మహీంద్రా నయా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్లు మూడు సరికొత్త రంగుల్లో లభించనున్నాయి.
Blast At railway line in Punjab | గూడ్స్ రైలు వెళ్తుండగా రైలు పట్టాలపై పేలుడు సంభవించింది. రైలు పట్టాలు ధ్వంసమయ్యాయి. రైలు ఇంజిన్ దెబ్బతిన్నది. లోకో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి
Manchu Manoj | మంచు మనోజ్ అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Simran Bala: రిపబ్లిక్ డే పరేడ్లో సీఆరీపీఎఫ్ మార్చింగ్ బృందానికి 26 ఏళ్ల ఆ మహిళా ఆఫీసర్ సిమ్రన్ బాలా కమాండెంట్గా వ్యవహరించనున్నది.140 మంది పురుషులతో నిండిన సీఆర్పీఎఫ్ బృందానికి ఓ మహిళా ఆఫీసర్ క�
జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి ముందు జమ్మూలో హింస చెలరేగవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో సంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో శనివారం కొన్ని ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టు’గా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి! ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు హడా�
ఎన్సీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థుల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ తన ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు తన సొంత డబ్బులను చెక్కు రూపంలో అందజేసి వారికి తోడ్పాటు అందజేశారు. అలాగే వారిని సత్కరి�