హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha
మొదటగా, అనిశ్చితి గురించి చూ ద్దాం. ఇది ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ప్రమాదాలను నిర్వచించే అంశం. ప్రభుత్వాలు బహుపాక్షిక విధానాల నుంచి వైదొలుగుతున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల తీవ్రత పెరుగుత�
Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
Republic Day | దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత్ తన సాంస్కృతిక వైభవాన్ని, ఆర్థిక ప్రగతిని, యుద్ధ విమానాలు, స్వదేశీ తయారీ క�
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సరికొత్తగా రూపొందించిన ‘వందే మాతరం’ గేయం గణతంత్ర దినోత్సవాల్లో మారుమోగింది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో సోమవారం జరిగిన కవాతులో ఆయన నేతృత్వంలో దాదాపు 2,500 మంది కళాకారులు ఈ గే
రాయపోల్ జనవరి 26. గణతంత్ర వేడుకల సందర్భంగా వడ్డేపల్లి పాఠశాలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'కాంతార' సినిమాలోని వేషధారణతో నాట్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్దులను చేసింది.
Republic Day | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాయపోల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన యోగ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Donald Trump : 77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Vande Mataram | భారత 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ‘వందేమాతరానికి 150 ఏళ్లు’ ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ కళాకృతులతో కూడిన శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ధర్మారం మండల కేంద్రంలో స్థానిక జీపీ కార్యాలయం వద్ద సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ డీ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేముల సుమలత, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏఎంసీ చ
Air Force's Sindoor Formation | ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళం తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మరోసారి తన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించింది. రఫేల్, మిగ్-29, ఎస్యూ-30 యుద్ధ విమానాలు ‘ఆపరేషన్ స�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక