National Flag | ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న జాతీయ జెండాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేసిన సాయంత్రంలోపు జెండాను తీసి భద్రంగా దాచాల్సింది పోయి గాలికి వదిలేశారు.
ఉమ్మడి జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాన�
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు
National flag | 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో విద్యార్థులు 79 మీటర్ల భారీ జాతీయ జెండాతో వీధులలో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు మండలాధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్ ప్రజలకు పిల�
National Flag | భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని మన సమష్టి ఐక్యతకు గర్వ కారణమని ఎన్సీసీ కేర్ టేకర్ పార్థసారథి, ప్రధానోపాధ్యాయుడు సట్ల గంగాధర్ అన్నారు.
Tiranga Rally: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన తిరంగా ర్యాలీలో సుమారు 1508 మీటర్ల పొడువైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ భారీ త్రివర్ణ పతాకంతో .. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించారు.
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, భారత జవానులకు భరతమాత విజయం అందించాలంటూ వీర సైనికులకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) మద్దతు ప్రకటించింది. గోదావ�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులకు ఆనుకొని ఉన్న కర్రెగుట్టలో కొనసాగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్లో భాగంగా బాంబుల శబ్దాలతో అడవి దద్దరిల్లుతున్నట్టు తెలుస్తున్నది.
రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పత