MP Kalisetti | వైసీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా తీరిక లేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు.
Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాతో ముఖం తుడుచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని �
ఆగస్టు 15 వచ్చిందంటే ఊరూరా త్రివర్ణ పతాక రెపరెపలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించే నాలుగు సింహాల జాతీయ చిహ్నం కూడా మనకు అంతే పరిచయం. కానీ, ఈ రెండు జాతీయ ప్రతీకల రూపకల్పన వెనుక ఒక హైదరాబాద్ దంపత�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం
National flag | హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద�