రిసిల్లలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను రెండుసార్లు ఎగురవేసి అవమానించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులంతా గీతాలాపన చేస్తున్న క్రమంలోనే ముడి సరిగ్గా
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొ
మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్
దేశ విముక్తి కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, వారి త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అలంపూర్ చౌరస్తా�
స్వాతంత్య్ర ఫలాలు అత్యంత అట్టడుగున ఉండే పేదలకు అందినప్పుడే నిజమైన స్వా తంత్య్రం సిద్ధించినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద గురు
మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది..
జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తులతో దాడి వరకు వెళ్లింది. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో కొందరు యువకులు చందాలు వేసుకొని బుధవారం రాత్రి జాతీయ జెండావిష్కరణ
హైదరాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండ�
ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి
Chandrababu | తెలుగువాడు పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం తెలుగు ప్రజలకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలో ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Flag Hoisting:
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆగస్టు 15వ తేదీన మంత్రి ఆతిషి చేతులు మీదుగా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కానీ ఆ రిక్వెస్ట్ను జనరల్ అ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహి�