శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ దేశ భక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ జాతీయ జెండాని అవమానించాడంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఆయన ఉద్దేశం పూ�
రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసార
భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చ�
Independence Day celebrations | దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు మొదలయ్యాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు ఒక్కరోజు ముందు నుంచే సంబురాలు జరుపుకుంటున్నారు.
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
చెన్నై: త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం ఉన్న కేకును కట్ చేయడాన్ని దేశభక్తి లేకపోవడం లేదా అవమానించడంగా చూడలేమని మద్రాస్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్�