ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. గ్రామా లు, పట్టణాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీత
ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ అందజేసి సర్కార్ లక్ష్యాన్ని నెరవేర్చుతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొ�
కొత్త ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించాలనే లక్ష్యంగా పని చేస్తుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జ�
సాగర్ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున నీటి విడుదల చేసే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన 75వ భారత గ�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగం�
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎ�
ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో విషాదం నెలకొన్నది. జాతీయ జెండా ఎగురవేసే క్ర మంలో విద్యుత్తు షాక్తో ఇద్దరు మృతి చెందారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొల్చారం రైతువేదిక వద్ద క్లస్టర్ ఏఈవో వినీతభవాని జాతీయ పతాకాని ఆవిష్కరిస్తుండగా మధ్యలోనే జెండా కిం�
National Flag | గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు(Congress leaders) దౌర్జాన్యానికి పాల్పడ్డారు. జాతీయ జెండాను ఎగురవేస్తున్న కమిటీ నాయకులపై వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు.
భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు కోకాకోలా, ఐసీసీ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కంకణం కట్టుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో జాతీ�