భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్ల పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మా�
దేశంలోనే అభివృద్ధికి నిలయంగా తెలంగాణ గ్రామాలు ఆవిర్భవించాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పర్వతగ�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యా�
తెలంగాణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో ప్రారంభం కాగా ఊరూవాడన సంబురం నెలకొంది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు మండలి డిప్
తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
విశ్వ యవనికపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్ల పట్ల మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సామాజిక నేరం. జరిగిన తప్పును సర�
‘జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యగారి మునిమనవరాలు’ అనే గొప్ప పేరు తప్పిస్తే, వారసత్వంగా వచ్చిన ఆస్తులేమీ లేవు. అమ్మానాన్న ప్రేమ వివాహం చేసుకున్నారు. నాన్న (‘ఎన్కౌంటర్' దశరథరామ్)ను హత్య చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు.
జిల్లాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు గురువారం ఊరూరా ఘనంగా నిర్వహించుకున్నారు. రా జ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు.
Governor Tamilisai | గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.