నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం
నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం
పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి
బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం..
మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ
చెదరని చిరునగవుతో జ�
వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంద�
National Flag | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త తనకున్న దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. త�
ITBP | స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP)
కూరగాయలతో జాతీయ జెండా ఆకారం సిర్గాపూర్, ఆగస్టు 12 : మండలంలోని జమ్లాతండా పంచాయతీ తోళ్యాతండాకు చెందిన హరిలాల్ అనే యువకుడు శుక్రవారం కూరగాయలతో జాతీయ జెండాను రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఘర్ ఘర్�
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ పూర్తి నేడు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు సంగారెడ్డిలో ర్యాలీకి మంత్రి హరీశ్రావు కలెక్టరేట్లో 75 అడుగుల భారీ జాతీయ జెండా ఎగురవేత సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ
వికారాబాద్ జిల్లాలోని 2,47,692 ఇండ్లల్లో అందజేసేందుకు ప్రణాళిక ఈ నెల 12లోగా పంపిణీ పూర్తికి చర్యలు పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రో�
National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర
నిర్మల్ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల
దేవరుప్పుల, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన తుడిమిళ్ల మహేంద్రాచారి బియ్యం గింజ సైజులో బంగారంతో త్రివర్ణ పతాకాన్ని తయారుచేశారు. 50 మిల్లీ గ్రాముల బంగారంతో జా
వనపర్తి : గత చరిత్ర తెలియకుంటే ప్రస్తుత తరాలకు నేటి చరిత్ర అర్థం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్న�
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో �
జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార�
కరీంనగర్ : స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవా�