IIT Bombay | ప్రస్తుతం సోషల్ మీడియా కొనసాగుతున్నది. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలును సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా ట్రోల్స్ చేస్తూ ఓ ఆట ఆడ�
సిద్దిపేట : 70 ఏండ్లలో సాధించని అభివృద్ధిని ఏనిమిదేండ్లలో తెలంగాణ సాధించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వే
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూద
ఒక నక్షత్రం నేల రాలగానే
అమ్మలా దేహాన్ని చుట్టుకుంటుంది,
ఒక విజేత వేదికపై నిలవగానే
భుజాలనెక్కి వెన్ను తడుతుంది,
ఒక పిడికిలి పైకెత్తగానే
ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది!
నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం
నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం
పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి
బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం..
మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ
చెదరని చిరునగవుతో జ�
వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంద�
National Flag | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త తనకున్న దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. త�
ITBP | స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP)
కూరగాయలతో జాతీయ జెండా ఆకారం సిర్గాపూర్, ఆగస్టు 12 : మండలంలోని జమ్లాతండా పంచాయతీ తోళ్యాతండాకు చెందిన హరిలాల్ అనే యువకుడు శుక్రవారం కూరగాయలతో జాతీయ జెండాను రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఘర్ ఘర్�
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ పూర్తి నేడు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు సంగారెడ్డిలో ర్యాలీకి మంత్రి హరీశ్రావు కలెక్టరేట్లో 75 అడుగుల భారీ జాతీయ జెండా ఎగురవేత సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ
వికారాబాద్ జిల్లాలోని 2,47,692 ఇండ్లల్లో అందజేసేందుకు ప్రణాళిక ఈ నెల 12లోగా పంపిణీ పూర్తికి చర్యలు పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రో�