కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని
ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా వాసి పరకాల, మార్చి 11: హనుమకొండ జిల్లా పరకాలలోని రాజీపేట యువకుడు హిమాలయ పర్వతంపై తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ఏకు చిరంజీవి బెంగళూరులోని మొబైల్ కంపె
కర్నాటక బీజేపీ అగ్రనేత, మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండా రాబోయే రోజుల్లో జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం త్రివర్ణ పత�
పరిగి : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. వికారాబ
Legislative council | శాసన మండలిలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శాసనమండలిలో ఘనంగా జరిగాయి. మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ పాషా ఖాద్రీ జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్, జనవరి 25 : గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జాతీయ జెండాలు వినియోగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను గణతంత్ర వేడుకల్లో వాడకూడదని స
National flag: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని హాన్లే వ్యాలీలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో 76 అడుగుల పొడవుగల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఇండియన్ ఆర్మీ, ఫ్లాగ్ ఫౌండేషన్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప