స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ జిల్లా అధికారులతో నేరుగా, నారాయణపేట జి
రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ�
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పోరాట యోధులను, వారి త్యాగాలను స్మరించుకుంటూనే, నేటి యువతలో దేశభక్తి�
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
హైదరాబాద్ : మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జ�
ఆరువేల మీటర్ల ఎత్తులో జాతీయజెండా ప్రదర్శన మరిపెడ, జూన్ 26: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సేవ్యతండా పంచాయతీకి చెందిన భూక్యా యశ్వంత్ అరుదైన ఘనత సాధించాడు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని 6,111 మీటర్ల ఎత్తులో ఉన్�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్గొంది అనే కుగ్రామానికి చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డ మడవి కన్నీబాయి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల 14న హైదరాబాద్ నుంచి బ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ప్రగతిభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్పార్క్కు చేరుకొని తెలంగాణ అమర�
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని
ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా వాసి పరకాల, మార్చి 11: హనుమకొండ జిల్లా పరకాలలోని రాజీపేట యువకుడు హిమాలయ పర్వతంపై తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ఏకు చిరంజీవి బెంగళూరులోని మొబైల్ కంపె
కర్నాటక బీజేపీ అగ్రనేత, మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండా రాబోయే రోజుల్లో జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం త్రివర్ణ పత�