రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసార
భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చ�
Independence Day celebrations | దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు మొదలయ్యాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు ఒక్కరోజు ముందు నుంచే సంబురాలు జరుపుకుంటున్నారు.
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
చెన్నై: త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం ఉన్న కేకును కట్ చేయడాన్ని దేశభక్తి లేకపోవడం లేదా అవమానించడంగా చూడలేమని మద్రాస్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. జాతీయ జెండాను రూపొందించి