జిల్లాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు గురువారం ఊరూరా ఘనంగా నిర్వహించుకున్నారు. రా జ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు.
Governor Tamilisai | గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి
Queen Elizabeth | బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం
వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రోత్సాహంతో మం�
పాట్నా: బీహార్లో ఓ నిరుద్యోగిపై లాఠీ విరిగింది. జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న అతన్ని పోలీసులు చితకబాదారు. పాట్నాలో ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చే
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధ
చెన్నై: సాధారణంగా పంద్రాగస్ట్ రోజున కుల, మతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ అవకాశం కోసం చాలా మంది పోటీపడతారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు ఇందుక�
కులకచర్ల, ఆగస్టు 15: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో శిఖరాన్ని వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఘనాపూర్కు చెందిన నవీన్కుమార్ అధిరోహించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కి�
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతిని చాటిచెప్పిన ముఖ్యమంత్రి నగరం త్రివర్ణ శోభితమైంది. ప్రతి చోటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశభక్తి ఉప్పెనై.. ఉరకలెత్తింది. స్వత�