గణతంత్ర వేడుకలు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అనంతరం అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడా�
భారత గణతంత్ర దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద మూడురంగుల జెండాను అధికారులు, ప్రజా ప్రతి�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన స�
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. తెలంగాణ డిజిటల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలో జాతీయ జెండాను తలకిందులుగా పెట్టి అవమానించారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తోపాటు జాతీయ జెండానూ (National Flag) ఘోరంగా అవమానిస్తున్నది. గణతంత్ర దినోత్సం రోజున సెక్రటేరియట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహాన
మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నిజాం నిరంకుశ పాలనలో విసిగి వేసారిన తెలంగాణ ప్రజానీకం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టేందుకు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర రోడ్ల�
Pm Modi | దేశంలో లౌఖిక పౌర స్మృతి తక్షణ అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్�
రిసిల్లలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను రెండుసార్లు ఎగురవేసి అవమానించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులంతా గీతాలాపన చేస్తున్న క్రమంలోనే ముడి సరిగ్గా
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొ