తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గులాబీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్లు కట్ చేశారు. ఫ్లెక్సీ�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జడ్పీ చైర్పర్సన్ భా గ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాని�
ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో నేడు నిర్వహించే మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరుకానున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య
ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల దాకా ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని పెంచడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 5న కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించార
గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాం లో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆ�
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల �
పల్లె సీమల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగన్పల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, ముకునూరు గ్�
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ