విద్యార్థుల విచిత్ర ప్రవర్తనకు కారణం తెలుసుకోవాలని హెడ్మాస్టర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జెడ్పీహెచ్ఎస్లో ఇటీవల విద్యార్థుల ప్ర
రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్రావు సోమవారం పర్యవేక్షించారు.
ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశ�
చెంచు, ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ సంక్షేమాధికారిణి రామేశ్వరీదేవి అన్నారు. జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా సోమవారం మం�
తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యం�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 8 రోజులుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వి�
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పరిగిలోని జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూల
ఆరు గ్యారంటీల అమలు కోసం అంతటా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు కేక్లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ �
2024 సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, అన్ని రంగాల ప్రజలంతా సరికొత్త ఆలోచనలతో, ఐక్యతతో ముందుకు సాగాలని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.