ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన 75వ భారత గ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా గణతంత్రదినోత్సవం ఘనంగా జరిగింది. వాడవాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశార�
జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, శివనగర్లోని శివాలయం, విశ్వనాథ ఆలయం, భక్తాంజనేయ, అంబభవాని, సీతారామాంజనేయ, రామాలయం, వాసవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్ డేబ్రేవాల్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులకు వన్యప్రాణుల స
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్య
‘గత ఎన్నికల్లో అసత్యాలను ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పదవుల నుంచి దించి గద్దెనెక్కేందుకు ఆ పార్టీ నాయకులు ఎత్తు�
జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే ఇండ్ల ముందు మహిళలు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఆవరణలో మహిళా సిబ్బంది భోగి శుభాకాంక్షలు తెలు�
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోప�
‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. మరి కరెంట్ బిల్లులు కట్టుడా..? లేదా..? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వా
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి సహా అన్ని ఎంపీ స్థానాల గెలుపునకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్�
మున్సిపల్ అభివృద్ధిపై ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక మహిళా సమాఖ్య భవనంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ పురప్రముఖులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను సమీక్షించుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలు, శ్రేణులకు పిలు
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాయత్తమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం భువనగిరి పార్�