ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పల్స్పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్ మాట్లాడుతూ..0-5స�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్రకు కదిలింది.
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు.
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామ సమీపంలో గల శ్రీనివాస గార్డెన్స్లో 2024 నేషనల్ ఓపెన్ కుంగ్ ఫూ కరాటే చాంపియ�
జిల్లాలోని పలు గ్రామాల్లో వనదేవతల జాతరకు భక్తజనం శుక్రవారం పోటేత్తెంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికా�
హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారిపై వీరోచితంగా పోరాట చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మహనీయుడి విగ్రహ�
మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తు�
చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికుడని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం పరిగిలోని తమ నివాసంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కేక్ కట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
స్వరాష్ట్ర స్వాప్నికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, గట్టుయాదవ్, పట్టణాధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శన�