Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.17,265 కోట్లకు పెంచుకున్నది.
యువ టెకీలకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తీపికబురు అందించింది. ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రాంను చేపట్టింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొన్నటికి మొన్న హురున్ శ్రీమంతుల జాబితాలో దేశీయ కుబేరుడిగా అవతరించిన ముకేశ్..ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జ�
Jio AirFiber: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. గణేశ్ చుతుర్ధి సందర్భంగా ఎయిర్ ఫైబర్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించ�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ భారత్ స్టాక్ సూచీ లు మరో ల్యాండ్మార్క్ను చేరుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 64,000 మార్క్ను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,000 స్థాయిని తాకాయి. కొద్దిరోజులుగా ఆమడ�
ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్లో ఉన్నది. గత ఏడాదితో పోల్చితే 8 ర్యాంకులు ఎగబాకి అంతర్జాతీయంగా 45వ స్థానం దక్కించుకున్నది.