రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొన్నటికి మొన్న హురున్ శ్రీమంతుల జాబితాలో దేశీయ కుబేరుడిగా అవతరించిన ముకేశ్..ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జ�
Jio AirFiber: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. గణేశ్ చుతుర్ధి సందర్భంగా ఎయిర్ ఫైబర్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించ�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ భారత్ స్టాక్ సూచీ లు మరో ల్యాండ్మార్క్ను చేరుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 64,000 మార్క్ను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,000 స్థాయిని తాకాయి. కొద్దిరోజులుగా ఆమడ�
ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్లో ఉన్నది. గత ఏడాదితో పోల్చితే 8 ర్యాంకులు ఎగబాకి అంతర్జాతీయంగా 45వ స్థానం దక్కించుకున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�
Mukesh Ambani | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ తన దగ్గర సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అత్యంత విలువైన బహుమానం అందించారు. ఏకంగా రూ.1,500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల ఇంటిని గ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చిలో రూ.19,299 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నిరుడు రూ.16,203 కోట్ల లాభ
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.