Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. కార్పొరేట్ సంస్థల నిరాశాజనక ఆర్థిక ఫలితాలకు తోడు ధరల సూచీ రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను భవిష్యత్తులోనూ తగ్గించే అవకాశాలుండటం, ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడవడంతో సెన్సెక్స్ మరో మైలురాయి 85 �
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బడ్జెట్ 4జీ ఫీచర్ ఫోన్ను పరిచయం చేసింది. జియోఫోన్ ప్రైమా 2 పేరిట విడుదలైన ఈ మొబైల్ ధర రూ.2,799. 2.4 అంగుళాల డిస్ప్లే ఉన్న ఇందులో బ్యాక్, ఫ్రంట్ (సెల్ఫీ) కెమెరాలున్నాయి.
వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ పే�
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యధిక ర్యాంక్ను పొందిన సంస్థగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మళ్లీ తన పూర్వవైభావాన్ని సంతరించుకుంటున్నది. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన మొదట్లో భారీగా పతనమైన కంపెనీ షేరు తిరిగి నేలకు కొట్టిన బంతిలా దూసుకుపోతున్నది.
Mukesh Ambani | కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేసిన ముకేశ్ అంబానీ పుట్టుకతోనే సంపన్నుడు కాదు. ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలా ఎది
Reliance | శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ స్టాక్ 52వారాల గరిష్టాన్ని తాకింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23.85 లక్షల కోట్లు క్రాస్ అయింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాభపడటంతో సూచీలు మరో మైలురాయికి చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా పుంజుకున్న సూచీలకు చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. బ్లూ�
టైమ్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికిగాను �