మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముకేశ్ అంబానీ మరో అడుగుముందుకేశారు. వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లను విలీనానికి సంబంధించి కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతి కోరా�
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవడంతో ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు ఈ నష్టాలను భారీగా తగ్గించుకోగలిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 361.64 పాయింట్లు లేదా 0.50 శాతం పడిపోయి 72,470.30 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 468.91 పాయింట్లు క్షీణించడం గమనార్హం.
Reliance- Paramount | వయాకాం 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తనకు ఉన్న 13.1 శాతం వాటాలను రిలయన్స్కు విక్రయించేందుకు పారామౌంట్ గ్లోబల్ ఒప్పందం ఖరారు చేసుకున్నది.
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్జీపీటీ ‘హనుమాన్' త్వరలో అందుబాటులోకి రానున్నది. భారత్ జీపీటీ గ్రూపు ఏఐ మాడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు ఐటీ, బ్యాంకింగ్ షేర్లు గండికొట్టాయి. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వారాంతం ట్రేడింగ్లో సూచీలు నష్టా�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ హెవీ వెయిట్ షేర్ల సంస్థ మార్కెట్ విలువ.. మంగళవారం ఏకంగా రూ.20 లక్షల కోట్లను దాటేసింది. ఇం�
Reliance | స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో సంస్థ షేర్ 1.89 శాతం పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట
భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్�
దేశంలో నంబర్వన్ కార్పొరేట్ కంపెనీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వెల్లడయ్యాయి.
Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.17,265 కోట్లకు పెంచుకున్నది.
యువ టెకీలకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తీపికబురు అందించింది. ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రాంను చేపట్టింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.