దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�
Mukesh Ambani | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ తన దగ్గర సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అత్యంత విలువైన బహుమానం అందించారు. ఏకంగా రూ.1,500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల ఇంటిని గ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చిలో రూ.19,299 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నిరుడు రూ.16,203 కోట్ల లాభ
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�
సెన్సెక్స్ 770 పాయింట్లు డౌన్ ముంబై, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచడానికి సమయాత్తమవుతుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైం
న్యూఢిల్లీ, జూలై 22: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. చమురు రిఫైనింగ్, టెలికం, రిటైల్ రంగాలు అంచనాలకు మించి రాణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్స
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
ఒకే ఏడాదిలో ఇంత ఆదాయాన్ని ఆర్జించిన తొలి కంపెనీగా రికార్డ్ న్యూఢిల్లీ, మే 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒకే ఏడాదిలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన తొలి భారతీయ క