Jio AirFiber: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. గణేశ్ చుతుర్ధి సందర్భంగా ఎయిర్ ఫైబర్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించ�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ భారత్ స్టాక్ సూచీ లు మరో ల్యాండ్మార్క్ను చేరుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 64,000 మార్క్ను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,000 స్థాయిని తాకాయి. కొద్దిరోజులుగా ఆమడ�
ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్లో ఉన్నది. గత ఏడాదితో పోల్చితే 8 ర్యాంకులు ఎగబాకి అంతర్జాతీయంగా 45వ స్థానం దక్కించుకున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్క�
Mukesh Ambani | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ తన దగ్గర సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అత్యంత విలువైన బహుమానం అందించారు. ఏకంగా రూ.1,500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల ఇంటిని గ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చిలో రూ.19,299 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నిరుడు రూ.16,203 కోట్ల లాభ
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�