దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�
సెన్సెక్స్ 770 పాయింట్లు డౌన్ ముంబై, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచడానికి సమయాత్తమవుతుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైం
న్యూఢిల్లీ, జూలై 22: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. చమురు రిఫైనింగ్, టెలికం, రిటైల్ రంగాలు అంచనాలకు మించి రాణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్స
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
ఒకే ఏడాదిలో ఇంత ఆదాయాన్ని ఆర్జించిన తొలి కంపెనీగా రికార్డ్ న్యూఢిల్లీ, మే 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒకే ఏడాదిలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన తొలి భారతీయ క
పరిశ్రమలకు ప్రధానంగా సరఫరా అయ్యే సహజవాయువు ధరలు రెట్టింపు కానున్నాయి. గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో రిలయన్స్ కృష్ణగోదావరి (కేజీ) బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్కు ఒక ఎంఎంబీటీయూకు 10 డాలర్ల ధర లభించనున్నట్ట
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఫ్యూచర్ రిటైల్కు చెందిన 200 స్టోర్లను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఇక నుంచి రిలయన్స్ రిటైల్ నిర్వహించనున్న ఈ స్టోర్లలో ఫ్యూచర్�
న్యూఢిల్లీ, జనవరి 21: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నికరలాభం 2021 డిసెంబర్ త్రైమాసికంలో భారీగా పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.14,894 కోట్లుగా ఉన్న లాభం తాజాగా 37.90 శాతం వృద్ధిచెంది రూ.20,539 కోట