క్యూ2లో లాభం రూ. 13,680 కోట్లు ఆదాయం రూ.1,74,104 కోట్లు రెండో త్రైమాసికంలో రిలయన్స్ పటిష్టమైన పనితీరును ప్రదర్శించడం సంతోషదాయకం. మా వ్యాపారాల్లో అంతర్గతంగా ఉన్న బలాన్ని ఈ ఫలితాలు రుజువుచేస్తున్నాయి. కొవిడ్ ముంద
దేశంలో అత్యధిక ఉద్యోగులు ఇష్టపడుతున్న సంస్థ: ఫోర్బ్స్ న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ సంస్థల ర్యాంకుల్లో భారత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ని�
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు
2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
ఢిల్లీ, జూలై :ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా జస్ట్డయల్ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 800 నుంచి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్డయల్తో చర్చల
రిలయన్స్ రిటైల్ విభాగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ విభాగం మూడు రెట్ల వృద్ధిని సాధించనున్నదని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యధిక వృద్ధిని
ముంబై: ఈ నెల 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే �
ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. ఈ విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో ఆ సంస్థ వెల్లడించిం