RIL | న్యూఢిల్లీ, జనవరి 31: భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్ 198 బిలియన్ డాలర్ల విలువతో 44వ స్థానాన్ని సంపాదించింది. అయితే 2022తో పోలిస్తే ఈ కంపెనీ విలువ గత ఏడాది 2023లో 2 శాతం తగ్గినందున పది స్థానాల్ని కోల్పోయింది. టాప్-100లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. వివరాలు&