స్పేస్ ఎక్స్ సంస్థను మరో సాధారణ టెక్నాలజీ కంపెనీగానో లేదా రాకెట్లు ప్రయోగించే అనేక అమెరికా సంస్థల్లో ఒకటిగానో చూస్తే దాని విలువ అసంబద్ధంగానే అనిపిస్తుంది.
Reliance AGM : భారతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీవోకు అవసరమైన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్త సెబీకి నేడు సంస్థ సమర్పించింది. ఈ విషయాన్ని రిలయన్స్ అధ
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జియో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అతి త్వరల�
Gautam Adani | అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో గౌతమ్ అదానీ సం పద పెరిగి ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి ఎలాంటి వేతనం అందుకోలేదు. 2008-09 నుంచి 2019-20 వరకు ప్రతియేటా రూ.15 కోట్ల వార్షిక రెమ్యునేషన్ అందుకున్న ముకేశ్.. 2020-21 నుంచి 2025-26 వరకు ఎలాంటి వేతనం తీసుకోలేదని సంస్థ వెల్లడ�
దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 99.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచినట్టు ఫో
Billionaires | ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి విలువ (Rupee value) క్షీణించినప్పటికీ భారత బిలియనీర్లు (Indian Billionaires) సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2026 ప్రకారం.. భారత్ నుంచి రికార్డు స�
Gautam Adani : ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్బులో చేరారు. ఒక పక్క మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అదానీ సంపద మాత్రం పెరుగుతుండటం విశేషం.
Gautam Adani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అంతేకాదు.. మరో భారతీయ వ్యాపారవేత్త ముకేష్ అంబానీని దాటి ఆయన ఈ స్థానం సంపాదించారు.
Indian Richest Billionaires | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 2026 సంవత్సరానికిగాను అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన దేశీయ శ్రీమంతుల జాబితాలో 99.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదత�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల తనయుడు అనంత్ అంబానీ కోసం ప్రముఖ అమెరికన్ బ్రాండ్ సరికొత్త చేతి గడియారాన్ని తయారు చేసింది. అనంత్ గుజరాత్లో నిర్వహిస్తున్న వంతార అభయ�
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చెప్పేదొకటి, గల్లీలో చేసేదొకటి అని మరోసారి తేలిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబా నీ కుమారుడు అనంత్ అంబానీ తెలంగాణలో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీ ఏర్పా�