దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీవో త్వరలోనే రాబోతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారతీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వ�
RIL AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీవోపై కీలక ప్రకటన చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద రూ.28 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఓ తాజా నివేదిక తేల్చింది. గౌతమ్ అదానీ కుటుంబ సంపద కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అదానీ కుటుంబ ఆస్తులు ర�
Dilip Vengsarkar : ప్రధాన పేసర్ బుమ్రా మూడు మ్యాచ్లే ఆడడంతో శుభ్మన్ గిల్ సేన సిరీస్ పంచుకోవాల్సి వచ్చిందని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ ప్లేయర్ దిలీప్ వెంగ్సర్కార్(Dilip Vengsarkar) సైతం ఇదే మాట అ�
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాదికి దేశీయ సంస్థల్లో రిలయన్స్ మళ్లీ తొలిస్థానంలో నిలిచినట్టు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 తాజాగా విడుదల చేసిన జాబిత
ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత నెలకుగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ దేశీయ శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. దీంట్లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు.
Mukesh Ambani | రిలయన్స్ గ్రూప్ (Reliance group) ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తాను తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ (Big risk) గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2016లో రిలయన్స్ జియో (Reliance Jio) తో టెలికాం రంగం (Telecom sector) లోకి తిరి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముంబైలోని తాను చదువుకున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన మంచి మనసు చాటుకున్నారు. తాను చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి (ICT) గురుదక్షిణగా (Guru Dakshina)
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. గత కొన్నేండ్లుగా మ్యూచువల్ ఫండ్ల వ్యాపారంలో అడుగుపెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చా�
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప