Mukesh Ambani | రిలయన్స్ గ్రూప్ (Reliance group) ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తాను తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ (Big risk) గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2016లో రిలయన్స్ జియో (Reliance Jio) తో టెలికాం రంగం (Telecom sector) లోకి తిరి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముంబైలోని తాను చదువుకున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన మంచి మనసు చాటుకున్నారు. తాను చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి (ICT) గురుదక్షిణగా (Guru Dakshina)
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. గత కొన్నేండ్లుగా మ్యూచువల్ ఫండ్ల వ్యాపారంలో అడుగుపెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చా�
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప
వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు కదంతొక్కాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ మ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 92.5 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు.
Elon Musk | ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 (Forbes Billionaires List 2025) విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి తొలిస్థానంలో నిలిచారు.
దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద 13 శాతం తరిగిపోయి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ప్రస్తుత సంవత్సరానికిగాను హురున్ ఇండియా విడుదల చేసిన ని�
Hurun Global Rich List 2025 | హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2025 టాప్-10 సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అబానీ స్థానం కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిన అప్పుల కారణంగా అంబానీ సంపద రూ.లక్ష కోట్లు తగ�
దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్' బుధవారం విడుదల చేసిన ఓ నివేదికల�
గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు.