Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రాముఖ్యతను కలిగి ఉంటున్నారు. ఇందుకు నైపుణ్యమొక్కటే కాదు.. భారతీయుల వ్యాపార చతురత, సామర్థ్యాలు కూడా కారణమే. ఆసి యా దేశాల్లోని టాప్-20 సంపన్న కుటుంబాలకు సంబంధించి బ్లూంబర�
Nita-Mukesh Ambani : వాషింగ్టన్లో జరిగిన ఓ ప్రైవేటు రిసెప్షన్లో నీతా, ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబానీ దంతపతులు ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపా�
Reliance | దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం రిలయన్స్ షేర్లు దాదాపు మూడు శాతం లాభాలతో ముగిశాయి. గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికంలో 7.4శాతం నికర లాభం గడించిన సంగతి తెలిసిందే.
Mukesh Ambani | దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ అంబానీ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కిగాను ఫోర్బ్స్ మాగ్యజైన్ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్ డాల�
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. ఏకంగా రూ.35,000-40,000 కోట్ల ఐపీవోకు వస్తున్నట్టు తెలుస్తున్నది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేతి గడియారం వార్తల్లోకెక్కింది. ఇటీవల తన భార్య రాధికతో కలిసి అనంత్ అంబానీ బయటకు వెళ్లినప్పుడు ఆయన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది.
Ambani-Aadani | భారతీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ సంపద తగ్గిపోయింది. వారిద్దరూ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔటయ్యారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
Mukesh Ambani | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Reliance Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ దేశీయ శ్రీమంతుడిగా అవతరించారు. 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నారని ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్