డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ
RBI | సిటీ బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.10.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వ్యక్తిగత రుణాలపై కఠిన ఆంక్షలు విధించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలతో బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్క�
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 10తో ముగిసిన వారంలో రూ.462 మిలియన్ డాలర్లు పడిపోయి 590.321 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది.
ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది.
కోటి కలలతో అమెరికా విమానం ఎక్కేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడతారు. డాలర్ల జీతం అందుకుంటారు. పోగేయాల్సినంత పోగేస్తారు. అంతలోనే మనసు స్వదేశం మీదికి మళ్లుతుంది. సొంతూళ్లో వ్యవసాయ భూమి, పొరుగునే ట
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) మదుపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల సెప్టెంబర్లో వచ్చినవి కేవలం రూ.175.3 కోట్ల పెట్టుబ
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ వృద్ధిరేటు బలోపేతానికి భారీగా తగ్గించిన రెపోరేటును.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం
RBI | పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు మూడు ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. పీఎన్బీపై రూ.72 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ..ఫెడరల్ బ్యాంకుపై రూ.30 లక్షల జరిమానా విధించింది. అల�
2000 Note | రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార�