తెలంగాణ మరో రూ.900 కోట్లు అప్పు చేసింది. బాండ్ల విక్రయాల ద్వారా రాష్ర్టానికి రూ.900 కోట్లు కావాలని గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరగా, మంగళవారం మంజూరుకు అనుమతిచ్చింది. 18 ఏండ్ల కాల పరిమితితో ఆ రుణాన్
సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు �
Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఒక గ్రామ్ బాండు విలువ రూ.6,199గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్ర�
తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థిక వనరులున్న బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి �
పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) వల్ల రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. డీఏతో అనుసంధానమైన ఓపీఎస్ వల్ల రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని, ఫలితంగా అభ�
OPS-RBI | ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చేపట్టేందుకు అవరోధం అవుతుందని ఆర్బీఐ హెచ్చరించింది.
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
రుణాలను మాఫీ చేయిస్తామంటూ ప్రింట్, సోషల్ మీడియాల్లో వచ్చే అనధికారిక ప్రకటనలను చూసి మోసపోవద్దని ప్రజలకు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది.
Sovereign Gold Bond | మీరు సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నెల 18-22 మధ్య సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్రం జారీ చేయనున్నది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. దవాఖానలు, విద్యా సంస్థలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే చెల్లింపులకున్న పరిమితిని �
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. నాలుగు నెలల తర్వాత మళ్లీ 600 బిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించాయి. డిసెంబర్ 1 నాటికి ఫారెక్స్ నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వ�
Stock markets | స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఏడు రోజుల వరుస ర్యాలీ నుంచి గురువారం విరామం తీసుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా క�
Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.