సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కలిసి చురుగ్గా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
బలహీన ఆర్థిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు రిజర్వ్బ్యాంక్ అనుమతి ఇ
తాము జారీ చేసిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొన్ని బ్యాంకులు విచ్చలవిడిగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నా దేశ కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉంద�
Forex Reserves | ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.634 బిలియన్ డాలర్లు పెరిగి 618.937 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ తెలిపింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లపై బుధవారం బేర్ పట్టు బిగించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంకా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా
హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. పబ్లిక్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ తాజాగా పలు ప్రతిపాదనల్ని చేసింది. ఈ క్రమంలోనే �
Personal Loans | వ్యక్తిగత రుణాలు ఖరీదెక్కనున్నాయా? అంటే రుణదాతల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయిప్పుడు. ఆర్బీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో ఈ ఏడాది వడ్డీరేట్లు 1.5 శాతం వరకు పెరిగే వీలుందని చెప్తున్నారు. అన్సెక్యూర�
మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. రెగ్యులేషన్స్కు వచ్చేటప్పుడు సొంత నిర్ణయాలే తప్ప, వాళ్లను.. వీళ్లను అనుకరించేది లేదని స్పష్టం చేశారు
Forex Reserves | మళ్లీ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. గత నెల 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
RBI | రెండేండ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించొద్దని, కనీస నిల్వల చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
Rs.2000 | గతేడాది మేలో మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశంలోని పోస్టాఫీసుల వద్ద కూడా మార్చుకోవచ్చు.
రెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.