RBI | ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ (BOB)కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
కార్డ్ టోకెనైజేషన్ సదుపాయాన్ని బుధవారం బ్యాంక్, ఇతర కార్డ్ జారీ సంస్థల స్థాయిలోనూ పరిచయం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). దీంతో వివిధ ఈ-కామర్స్ యాప్లతో తమ ప్రస్తుత ఖాతాలను కార్డుదార�
అసలు అలాగే ఉంచుతూ దానిపై వడ్డీని మాత్రమే చెల్లిస్తూపోతున్న రుణాల (ఎవర్గ్రీనింగ్ ఆఫ్ లోన్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడంలో భాగంగా మంగళవారం నిబంధనల్
దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ మరో రూ.900 కోట్లు అప్పు చేసింది. బాండ్ల విక్రయాల ద్వారా రాష్ర్టానికి రూ.900 కోట్లు కావాలని గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరగా, మంగళవారం మంజూరుకు అనుమతిచ్చింది. 18 ఏండ్ల కాల పరిమితితో ఆ రుణాన్
సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు �
Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఒక గ్రామ్ బాండు విలువ రూ.6,199గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్ర�
తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థిక వనరులున్న బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి �
పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) వల్ల రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. డీఏతో అనుసంధానమైన ఓపీఎస్ వల్ల రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని, ఫలితంగా అభ�
OPS-RBI | ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చేపట్టేందుకు అవరోధం అవుతుందని ఆర్బీఐ హెచ్చరించింది.
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
రుణాలను మాఫీ చేయిస్తామంటూ ప్రింట్, సోషల్ మీడియాల్లో వచ్చే అనధికారిక ప్రకటనలను చూసి మోసపోవద్దని ప్రజలకు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది.
Sovereign Gold Bond | మీరు సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నెల 18-22 మధ్య సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్రం జారీ చేయనున్నది.