వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 5.4 శాతంగా ఉంటుందన్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే అదుపు చేయ�
త్వరలో ఈ-రుపీ లావాదేవీలను ఆఫ్లైన్లోనూ ఆర్బీఐ అందుబాటులోకి తేనున్నది. దీంతో డిజిటల్ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలను కొనసాగించుకునే అవకాశం రానున్నది. ప్రస్తుత సెంట్�
Repo Rate | కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయి�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు. మంగళవారమే ఈ సమావేశం జరిగినట్టు బుధవారం సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది.
పేటీఎంకు మద్దతుగా పదికిపైగా స్టార్టప్లు కదిలాయి. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఇటీవలి ఆంక్షలు సరికాదని, పునరాలోచించాలని కోరుతూ అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇటు రిజర్వ్ బ్యాంక�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల ఈ సమీక్ష మంగళవారం మొదలవ
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణ లోపాలు, కేవైసీలో అవకతవకల నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు
Paytm | మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారులు, వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించవద్దని పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఆర్బీఐ ఆదేశించింది. దీంతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం �
మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్పై రిజర్వ�
Inflation | కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడం వల్లే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి దిగి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝళిపించింది. బుధవారం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 29 తర్వాత దాదాపుగా అన్ని పీపీబీఎల్ సేవలు న
BJP Govt | వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట�
HDFC Bank -LIC | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు’లో ఎల్ఐసీ తన వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వితరణకు తగిన నగదు నిల్వలు లేక అల్లాడుతున్నది. జీఎస్టీ, అడ్వాన్సు టాక్స్ చెల్లింపుల ఫలితంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నగదు తరలివెళ్లింది. దీంతో జనవరి 24నాటికి మొత్తం దేశీ�