మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. రెగ్యులేషన్స్కు వచ్చేటప్పుడు సొంత నిర్ణయాలే తప్ప, వాళ్లను.. వీళ్లను అనుకరించేది లేదని స్పష్టం చేశారు
Forex Reserves | మళ్లీ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. గత నెల 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
RBI | రెండేండ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించొద్దని, కనీస నిల్వల చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
Rs.2000 | గతేడాది మేలో మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశంలోని పోస్టాఫీసుల వద్ద కూడా మార్చుకోవచ్చు.
రెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.
బ్యాంక్లు వాటి షేర్హోల్డర్లకు డివిడెండ్లు ఇచ్చేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాల ముసాయిదాను రిజర్వ్బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2005నాటి మార్గదర్శకాలను సవరిస్తూ ఆర్బీఐ త�
డిపాజిట్లను క్లెయిం చేయని కస్టమర్లను అన్వేషించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలంటూ బ్యాంక్లను రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ తాజాగా సమగ్ర మార్గదర్శకాలు జారీచ
Rs.2000 Banknotes : రూ.2000 నోట్లను ఆర్బీఐ విత్డ్రా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కరెన్సీ నోట్లు డిసెంబర్ 29 వరకు 97 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. రెండు వేల నోటుకు ఇంకా లీగల్ చెల్లుబాటు
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
వాణిజ్యలోటు దిగిరావడం, సర్వీసుల ఎగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) భారీగా తగ్గింది.
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�