బ్యాంక్లు వాటి షేర్హోల్డర్లకు డివిడెండ్లు ఇచ్చేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాల ముసాయిదాను రిజర్వ్బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2005నాటి మార్గదర్శకాలను సవరిస్తూ ఆర్బీఐ త�
డిపాజిట్లను క్లెయిం చేయని కస్టమర్లను అన్వేషించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలంటూ బ్యాంక్లను రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ తాజాగా సమగ్ర మార్గదర్శకాలు జారీచ
Rs.2000 Banknotes : రూ.2000 నోట్లను ఆర్బీఐ విత్డ్రా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కరెన్సీ నోట్లు డిసెంబర్ 29 వరకు 97 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. రెండు వేల నోటుకు ఇంకా లీగల్ చెల్లుబాటు
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
వాణిజ్యలోటు దిగిరావడం, సర్వీసుల ఎగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) భారీగా తగ్గింది.
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకున�
RBI | ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ (BOB)కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
కార్డ్ టోకెనైజేషన్ సదుపాయాన్ని బుధవారం బ్యాంక్, ఇతర కార్డ్ జారీ సంస్థల స్థాయిలోనూ పరిచయం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). దీంతో వివిధ ఈ-కామర్స్ యాప్లతో తమ ప్రస్తుత ఖాతాలను కార్డుదార�
అసలు అలాగే ఉంచుతూ దానిపై వడ్డీని మాత్రమే చెల్లిస్తూపోతున్న రుణాల (ఎవర్గ్రీనింగ్ ఆఫ్ లోన్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడంలో భాగంగా మంగళవారం నిబంధనల్
దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.