UPI Voice Command | వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ‘వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్’ విధానం అమల్లోకి తేవాలని కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం.
Rs.2,000 Notes: మీ దగ్గర ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయా. వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇన్సూర్డ్ పోస్టు లేదా టీఎల్ఆర్ చేయాలని సూచించింది. ఈ రెండు పద్ధతుల్లో ఆ నోట్లను మార్చుకునే అవ�
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడుతున్నది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిప�
దేశీయ ఫారెక్స్ రిజర్వులు మళ్లీ క్షీణించాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన భారతీయ విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం బాటే పట్టాయి.
రుణ రికవరీకి సంబంధించి రిజర్వు బ్యాంక్ కఠిన నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. రుణాలు వసూలు చేయడానికి వెళ్లే రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన షరతులు విధించింది.
ప్రైవేట్ బ్యాంకులు కనీసంగా ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్తోపాటు సీఈవోలు కలుపుకొని కనీసంగా ఇద్దరు నియమించుకోవాలని బుధవారం సెంట్రల్�
ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్
కంటెయినర్లో తరలిస్తున్న దాదాపు రూ.750 కోట్ల నగదును చెక్పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. విచారణ తరువాత ఆ నగదు ఆర్బీఐ నుంచి వచ్చినట్టు వెల్లడికావడంతో వదిలేశారు.
ఈ పండుగ సీజన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని అంతా భావించారు. కానీ ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలన�
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప�
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో నిత్యావసర ధరలపై కాంగ్రెస్ (Jairam Ramesh) భగ్గుమంది