వచ్చే ఏడాది జూన్ వరకు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని, అవి యథాతథంగానే ఉంటాయని విదేశీ బ్రోకరేజీ దిగ్గజం డ్యూయిష్ బ్యాంక్ తాజగా అభిప్రాయపడింది.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక�
దేశంలోని డాలర్ నిల్వలు గత నెల 24తో ముగిసిన వారంలో పెద్ద ఎత్తున పెరిగాయి. 2.538 బిలియన్ డాలర్లు ఎగిసి భారతీయ ఫారెక్స్ రిజర్వులు 597.935 బిలియన్ డాలర్లకు చేరినట్టు శుక్రవారం ఆర్బీఐ తెలియజేసింది. అంతకుముందు వార�
చలామణి నుంచి దాదాపు 97.26 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేస�
RBI | రూ.2,000 నోట్లలో 97.26 శాతం బ్యాంకుల్లో జమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. 2.7 శాతం బ్యాంకు నోట్లు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నట్లు పేర్కొంది. కాగా, రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి
బ్యాంక్ రుణాలు ప్రియం అవుతాయా?.. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తెచ్చిన కొన్ని నిబంధనలు.. వివిధ రకాల లోన్స�
క్రమంగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 17తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.077 బిలియన్ డాలర్లు పెరిగి 595.397 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల�
డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ
RBI | సిటీ బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.10.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వ్యక్తిగత రుణాలపై కఠిన ఆంక్షలు విధించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలతో బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్క�
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 10తో ముగిసిన వారంలో రూ.462 మిలియన్ డాలర్లు పడిపోయి 590.321 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది.
ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది.