ప్రైవేట్ బ్యాంకులు కనీసంగా ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్తోపాటు సీఈవోలు కలుపుకొని కనీసంగా ఇద్దరు నియమించుకోవాలని బుధవారం సెంట్రల్�
ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్
కంటెయినర్లో తరలిస్తున్న దాదాపు రూ.750 కోట్ల నగదును చెక్పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. విచారణ తరువాత ఆ నగదు ఆర్బీఐ నుంచి వచ్చినట్టు వెల్లడికావడంతో వదిలేశారు.
ఈ పండుగ సీజన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని అంతా భావించారు. కానీ ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలన�
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప�
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో నిత్యావసర ధరలపై కాంగ్రెస్ (Jairam Ramesh) భగ్గుమంది
నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మునీష్ కపూర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమించింది. అక్టోబర్ 3 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొంది.
2000 Notes Deadline | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ మరోసార�
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీక�
Forex Reserves | సెప్టెంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.335 బిలియన్ డాలర్లు తగ్గి 590.702 బిలియన్ డాలర్లకు పడిపోయాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది.
భారత్కున్న విదేశీ రుణభారం (కార్పొరేట్ సహా) పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అప్పుల విలువ 629 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. మార్చి ఆఖర్లో 624.3 బిలియన్ డాలర్ల�