Gold Bonds | బులియన్ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బంగారం అందుబాటులో ఉంది. ఈ నెల 15 వరకూ అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండో దశ సావరిన్ బాండ్ల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభించింది.
Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల
Sovereign Gold Bond Scheme | బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సిద్ధమవ్వండి. ఈ నెల 11 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను రెండో విడుత (సిరీస్ 2) సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీం మొదలు కాబోతున్నది మరి. సె�
RBI | రిజర్వ్బ్యాంక్ వద్దనున్న భారీ నగదు నిల్వల్ని ఇవ్వాలంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సంచలన వాస్తవాన్ని వెల్లడించారు. 2019లో జరిగే ఎన�
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ప్రీ-సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ను అనుమతించినట్టు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. లావాదేవీల కోసం బ్యాంకులు జారీచేసే ప్రీ-సాంక�
Credit Card Defaults | క్రెడిట్ కార్డు వాడకం దారులు బిల్లుల చెల్లింపులో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏడాది కాలంలో క్రెడిట్ కార్డు బిల్లు బకాయిలు రూ.951 కోట్లు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఉదయ్ కొటక్ అనూహ్యంగా కొటక్ బ్యాంక్ నుంచి వైదొలిగారు. శనివారం ఆయన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ స్టాక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకు�
విదేశీ మారకం నిల్వలు మరిన్ని కరిగిపోయాయి. ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 30 మిలియన్ డాలర్లు తరిగిపోయి 594.858 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింద
Rs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.