బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఉదయ్ కొటక్ అనూహ్యంగా కొటక్ బ్యాంక్ నుంచి వైదొలిగారు. శనివారం ఆయన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ స్టాక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకు�
విదేశీ మారకం నిల్వలు మరిన్ని కరిగిపోయాయి. ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 30 మిలియన్ డాలర్లు తరిగిపోయి 594.858 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింద
Rs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి 7.28 బిలియన్ డాలర్లు తగ్గి 594.90 బిలియన్ డాలర్లకు చేరాయి.
కూరగాయల ధరలు తగ్గితేనే కేంద్ర బ్యాంక్ నిర్దేశిత 6 శాతంలోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని, అప్పుడు ధరల సూచి ఏ దిశగా వెళుతుందన్న అంశంపై స్పష్టత లభిస్తుందని రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మ
ఇంటర్నెట్ సదుపాయం లేని, అంతంతమాత్రంగా ఉన్న చోట్లలో యూపీఐ-లైట్ వ్యాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆఫ్లైన్ లావాదేవీ గరిష్ఠ పరిమితిని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.500లక�
అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం నిల్వల్ని రిజర్వ్బ్యాంక్ పెంచుకుంటున్నది. ఆర్బీఐ వద్దనున్న మొత్తం ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్�
RBI | జరిమానా వడ్డీల్ని విధించరాదని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మేరకున్న నిబంధనల్ని సవరించింది. శుక్రవారం మార్చిన ఆ నిబంధనల్న
RBI |బ్యాంక్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్టెక్ల నుంచి రుణాల కోసం వారాలు, నెలలు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రిజర్వ్బ్యాంక్ కొత్తగా పబ్లిక్ టెక్ ప్లాట్ఫాం ప్రారంభించింది.
దేశంలో ధరలు మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని రిజర్వ్బ్యాంక్ అంచనా వేస్తున్నది. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే నిలిచిఉంటుందని గురువారం విడుదలైన 2023 ఆగస్టు �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమైయ్యాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 365.53 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 65,322.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 413.57 పాయింట�
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్వ�
రిజర్వ్బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూనే, మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తే కఠిన విధానాన్ని అవలంబిస్తామంటూ సంకేతాలిచ్చింది. ‘సరళ విధాన ఉపసంహర