భారత్కున్న విదేశీ రుణభారం (కార్పొరేట్ సహా) పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అప్పుల విలువ 629 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. మార్చి ఆఖర్లో 624.3 బిలియన్ డాలర్ల�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజే
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (Rs 2000 Notes)ను ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్�
బ్యాంకింగ్ రంగంలో నగదు లోటు.. బ్యాంకుల వద్ద ఎంత నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారుల చేతికి ఎంత త్వరగా కరెన్సీ అందుతున్నది అన్నదాన్ని సూచిస్తుంది.
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
Indian Rupee |కొద్ది నెలలుగా ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి సమీపానికి తగ్గినప్పుడల్లా కోలుకుంటూవచ్చిన రూపాయి.. తాజాగా రికార్డు స్థాయిలో పతనమయ్యింది. గత ఏడాది అక్టోబర్లో నమోదైన 83.29 స్థాయిని వదులుకుని మరింత దిగువకు జార�
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా శశిధర్ జగదీశన్ మళ్లీ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని బ్యాంక్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింద�
భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పన దిశగా వెళ్లాలి తలసరి ఆదాయం పెరిగితేనే అసలైన దేశాభివృద్ధినిరుపేదలకు రాయితీలు అవసరమే ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి పరిమితం కాకూడదు సేద్యం, పరిశ్రమలు, మౌలికం సమంగా ఉండాలి పెట్ట�
UPI Pay Now Later | యూపీఐ పే నౌ లేటర్.. బ్యాంకులు తమ ఖాతాదారులకు కల్పించే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ఆధారంగా ఖాతాలో మనీ లేకున్నా ఖర్చు చేసుకునే సౌకర్యం.. బ్యాంకు ఖాతాలో మనీ లేకున్నా.. ఈ సౌకర్యాన్ని వాడుకుని గడువు లోప�
రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల
Gold Bonds | బులియన్ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బంగారం అందుబాటులో ఉంది. ఈ నెల 15 వరకూ అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండో దశ సావరిన్ బాండ్ల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభించింది.