Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి 7.28 బిలియన్ డాలర్లు తగ్గి 594.90 బిలియన్ డాలర్లకు చేరాయి.
కూరగాయల ధరలు తగ్గితేనే కేంద్ర బ్యాంక్ నిర్దేశిత 6 శాతంలోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని, అప్పుడు ధరల సూచి ఏ దిశగా వెళుతుందన్న అంశంపై స్పష్టత లభిస్తుందని రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మ
ఇంటర్నెట్ సదుపాయం లేని, అంతంతమాత్రంగా ఉన్న చోట్లలో యూపీఐ-లైట్ వ్యాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆఫ్లైన్ లావాదేవీ గరిష్ఠ పరిమితిని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.500లక�
అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం నిల్వల్ని రిజర్వ్బ్యాంక్ పెంచుకుంటున్నది. ఆర్బీఐ వద్దనున్న మొత్తం ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్�
RBI | జరిమానా వడ్డీల్ని విధించరాదని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మేరకున్న నిబంధనల్ని సవరించింది. శుక్రవారం మార్చిన ఆ నిబంధనల్న
RBI |బ్యాంక్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్టెక్ల నుంచి రుణాల కోసం వారాలు, నెలలు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రిజర్వ్బ్యాంక్ కొత్తగా పబ్లిక్ టెక్ ప్లాట్ఫాం ప్రారంభించింది.
దేశంలో ధరలు మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని రిజర్వ్బ్యాంక్ అంచనా వేస్తున్నది. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే నిలిచిఉంటుందని గురువారం విడుదలైన 2023 ఆగస్టు �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమైయ్యాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 365.53 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 65,322.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 413.57 పాయింట�
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్వ�
రిజర్వ్బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూనే, మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తే కఠిన విధానాన్ని అవలంబిస్తామంటూ సంకేతాలిచ్చింది. ‘సరళ విధాన ఉపసంహర
ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దినెలల్లో తగ్గిపోతాయని అంచనా వేస్తున్న ఆర్బీఐ వచ్చే అక్టోబర్ 6-8 సమీక్షలో ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరిస్తుంది. ధరలు బాగా తగ్గినట్లయితే వడ్డీ రేట్లలో సైతం కోత పెడుతుందన్న ఆశలు సహజ
రుణ గ్రహీతలు తమ రుణాలపై ఉన్న ఫ్లోటింగ్ వడ్డీరేట్ల విధానాన్ని ఫిక్స్డ్ వడ్డీరేట్ల విధానంలోకి మార్చుకోవచ్చని గురువారం ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు బ్యాం కింగ్, బ్యాం కింగేతర ఆర్థిక సంస్థలకు త్వరలోనే మా�
యూపీఐ లైట్ ద్వారా ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా, వినియోగదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్టు గవర్నర్ దాస్ స్పష్టం చేశ�
Home Loans | ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ తీపి కబురందించింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల నుంచి తమకు అవసరం అనుకున్నప్పుడు ఫిక్స్ డ్ వడ్డీరేట్ల విధానంలోకి మారేందుకు వెసులుబాటు కల్పించనున్నది. ఇందుకోసం ఒక ఫ్ర�