Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (Rs 2000 Notes)ను ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్�
బ్యాంకింగ్ రంగంలో నగదు లోటు.. బ్యాంకుల వద్ద ఎంత నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారుల చేతికి ఎంత త్వరగా కరెన్సీ అందుతున్నది అన్నదాన్ని సూచిస్తుంది.
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
Indian Rupee |కొద్ది నెలలుగా ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి సమీపానికి తగ్గినప్పుడల్లా కోలుకుంటూవచ్చిన రూపాయి.. తాజాగా రికార్డు స్థాయిలో పతనమయ్యింది. గత ఏడాది అక్టోబర్లో నమోదైన 83.29 స్థాయిని వదులుకుని మరింత దిగువకు జార�
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా శశిధర్ జగదీశన్ మళ్లీ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని బ్యాంక్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింద�
భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పన దిశగా వెళ్లాలి తలసరి ఆదాయం పెరిగితేనే అసలైన దేశాభివృద్ధినిరుపేదలకు రాయితీలు అవసరమే ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి పరిమితం కాకూడదు సేద్యం, పరిశ్రమలు, మౌలికం సమంగా ఉండాలి పెట్ట�
UPI Pay Now Later | యూపీఐ పే నౌ లేటర్.. బ్యాంకులు తమ ఖాతాదారులకు కల్పించే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ఆధారంగా ఖాతాలో మనీ లేకున్నా ఖర్చు చేసుకునే సౌకర్యం.. బ్యాంకు ఖాతాలో మనీ లేకున్నా.. ఈ సౌకర్యాన్ని వాడుకుని గడువు లోప�
రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల
Gold Bonds | బులియన్ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బంగారం అందుబాటులో ఉంది. ఈ నెల 15 వరకూ అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండో దశ సావరిన్ బాండ్ల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభించింది.
Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల