Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగి, కీలక మైలురాయిని దాటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకున్న పరిమితిని రూ.3 కోట్లకు పెంచింది. శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్ప�
2,000 Notes | ఇంకా ప్రజల వద్ద రెండు వేల నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్లు పేర్కొంది. చెలామణిలో లేని ఈ నోట్లలో 97.82 శాతం బ్య�
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో 2 వేల కోట్లను అప్పుగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇండెంట్ను సమర్పించింది. దీనిపై ఈ నెల 4న ఆర్బీఐ ఆక్షన్ నిర్వహించనున్నది.
రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు
ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్న�
Forex Reserves | దేశీయ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దిగి వచ్చాయి. ఈ నెల 24తో ముగిసిన వారానికి రెండు బిలియన్ డాలర్లు తగ్గి 646.67 బిలియన్ డాలర్లకు పడిపోయాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.