ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. గవర్నమెంట్ సెక్యూరిటీ(జీ-సెక్) మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత �
రాజకీయాల్లో ప్రతిపక్షానికి చోటు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యమనేది వర్ధిల్లుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. దేశంలో నెలకొన్న అసమానతలు, నిరుద్యోగం తనను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తున�
Bank Holidays | మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న జూన్ నెలలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకుని మొత్తం 10 రోజులు బ్యాంకులు పని చేయవు.
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన వారాంతానికిగాను 4.549 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 648.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వానికి బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల మెగా డివిడెండ్.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన
RBI | కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తొలిసారిగా కేంద్రానికి డివిడెంట్ కింద రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాం
ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మ�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకా
ఈ నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2.561 బిలియన్ డాలర్లు పెరిగి 644.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.