Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వానికి బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల మెగా డివిడెండ్.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన
RBI | కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తొలిసారిగా కేంద్రానికి డివిడెంట్ కింద రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాం
ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మ�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకా
ఈ నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2.561 బిలియన్ డాలర్లు పెరిగి 644.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లుగా ఉన్నది. 2014-15 నుంచి 2018-19 మధ్యనున్న తొలి ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కో
Inflation | సుకుమార్ ఓ మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగి. నెలకు రూ.30,000 జీతం. ఏడాది కిందట రూ.3,000తో కిరాణా, కూరగాయల ఖర్చు తీరిపోయేది. కానీ ఇప్పుడు రూ.5,000 పెట్టాల్సి వస్తున్నది. చివరకు ఓసారి భార్యాభర్తల మధ్య గొడవలకూ ఇది దారిత�
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. పేమెంట్స్ సేవలకు గుడ్బై చెప్పింది. తమ పేమెంట్ అగ్రిగేటర్, వాలెట్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు జొమాటో పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెడ్పీపీఎల్)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఈ ఏడాది ఫిబ్ర�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఆర్ లక్ష్మీకాంత రావును నియమించింది. అంతకుముందు ఈయన రెగ్యులేషన్ శాఖ ఇంఛార్జ్ సీజీఎంగా పనిచేశారు.
దేశాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో నిర్ణయం తీసుకున్నది. నగదు రూపేణా రూ.20,000కు మించి ఎవ్వరికీ రుణాలనూ ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లక
బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార�
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. వరుసగా మూడోవారం కూడా ఫారెక్స్ రిజర్వులు 2.41 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ 26తో ముగిసిన వారాంతానికిగాను రిజర్వులు 637