ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగా 2029కల్లా ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇంకా పేద దేశంగానే ఉంటుందేమోనన్న అనుమానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్త�
Forex Reserves | మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.2.95 బిలియన్ డాలర్లు పెరిగి రూ.645.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం గరిష్టం.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, �
RS 2K Notes | రూ.2వేలనోట్లపై ఆర్బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగివచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో కేవలం రూ.8,202 కోట్లు మాత్రమే
PM Modi | భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా �
దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చట్టవిరుద్ధమైన రుణ యాప్లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిజిటల్ ఇండియా ట్రస్టు ఏజెన్సీ(డీఐజీఐటీఏ) ఏర్పాటు చేయనున్నదని సంబంధిత వర్గా
రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెస్తున్నది. అలా గత 3 నెలల్లోనే ఏకంగా రూ.18,100 కోట్ల అప్పులు తెచ్చింది. ఇందులో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి 9 విడతల్లో రూ.
నాడు అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఆర్బీఐ స్థిరత్వాన్ని సంతరించుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాత�
Rs.2,000 Notes: ప్రస్తుతం రూ.2000 నోట్లను కొన్ని ఆర్బీఐ కేంద్రాల వద్ద వాపస్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన ఆ సర్వీసు ఉండదని ఆర్బీఐ వెల్లడించింది. వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ రోజు కా�
ఈ ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తెరుచుకునే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు కావడంతో ప్రభుత్వ లావాదేవీలకు, ఇతరత్రా చెల్లింపులకు, ట్యాక్స్ పేయర్స్కు ఆటంకం లేకుండా రిజర్వ్ బ్యాం�
వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల షెడ్యూల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ప్రకటించింది.