మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ �
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �
ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదర
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా రాక్స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలిచిన జడేజా.. రెండు ఇన్న�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
తొలి టెస్టులో భారత్ జయభేరి ఇన్నింగ్స్ 222 పరుగులతో లంక చిత్తు మూడు రోజుల్లోనే ముగిసిన పోరు రాణించిన అశ్విన్ బ్యాట్తో లంకేయులను ఊచకోత కోసిన రవీంద్ర జడేజా.. బంతితో మరో ప్రళయం సృష్టించాడు! జడ్డూ చేతి నుంచ�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్�