ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి, కెప్టెన్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన మొయీ�
రెండో టీ20లో భారత్ గెలుపు మెరిసిన భువీ, జడేజా, రోహిత్ నేడు ఆఖరి మ్యాచ్ ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించు�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ తడబడింది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించిన రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) క
సీఎస్కే యాజమన్యానికి జడేజాకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని గత కొన్నిరోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జడేజా చేసిన ఆ పనితో అవి నిజమేనని తేలిపోయింది.
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న అన్ని సీఎస్కే పోస్టులను డిలీట్ చేశాడు. 2021తో పాటు 2022 సీజన్కు చెందిన అన్ని ఫోటోలు, వీడియోలను జడేజా డిలీట్ చ�
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (23) అవుటయ్యాడు. లంచ్ తర్వాత కాసేపటికే షమీ (13) అవుటవడంతో జాగ్రత్తగా ఆడిన జడ్డూ.. భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడాడు. ఓవర్లో సాధ్యమై
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అన�
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వరుణుడి కారణంగా శనివారం దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఉన్నంతలో భారత్ అదరగొట్టింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�