ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ బాదాడు. 94 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మర్ఫీ ఓవర్లో సింగిల్ తీసి 50కి చేరువయ్యాడు. ఈ ఫార్మాట్లో అక్షర్కు ఇది రెండో హాఫ్ సెంచరీ.
తొలి టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో జడ్డూ ఫిఫ్టీ బాదాడు. స్కాట్ బోలండ్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇండియా 80 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చ�
నాగ్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు ర
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. మూడో స్పిన్నర్గా కుల్ద
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో 2017 సిరీస్లో చూశాం. అప్పటి వీడియో ఒకటి ఆన్�
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడుతలో 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది.
వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
Ravindra Jadeja:క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వె�