బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు వేదిక మారనుంది. ధర్మశాల గ్రౌండ్కు ఈమధ్యే మరమ్మతులు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. మార్చి 1న ఇక్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్స్క్రీన్ మీద నన్ను ఎందుకు చూపిస్తున్నారు. రిఫరీని చూపించండి అని రోహిత్ అన్నాడు.
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన�
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్లో ఉన్న ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56 నుంచి 70. 83కు పడిపోయి�
Jadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు తీస్తాడని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. నంబర్ 1 ఆల్రౌండర్ అయిన జడ్డూ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఆసీస్ను దె�
తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్పై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురిని తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్తో పో�
ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ బాదాడు. 94 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మర్ఫీ ఓవర్లో సింగిల్ తీసి 50కి చేరువయ్యాడు. ఈ ఫార్మాట్లో అక్షర్కు ఇది రెండో హాఫ్ సెంచరీ.
తొలి టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో జడ్డూ ఫిఫ్టీ బాదాడు. స్కాట్ బోలండ్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇండియా 80 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చ�
నాగ్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు ర