టెస్టులో జడేజా 21 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేసి అతను ఈ రికార్డు సృష్టించాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో స్
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్లను సున్నితంగా హెచ్చరించాడు. తన బౌలింగ్లో పరుగుల కోసం స్వీప్స్ షాట్స్ను మంచి ఆప్షన్ అనుకోవడం పొరపాటని అన్నాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 263 రన్స్కే కట్టడిచేసిన భారత �
భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్ర�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్లు తీసి, 2500 పరుగులు చేసిన జడేజా.. టెస్టుల్లో వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆల్రౌండర్గా నిలిచాడు.
భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ తెలిపింది. దాంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీ
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అద్భుతాలు చేయడానికి అతడేమి హ్యారీపోర్టర్ లేదా సూపర్మ్యాన్ కాదని, తొలి టెస్టులో ఆస్ట్రేలి�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు వేదిక మారనుంది. ధర్మశాల గ్రౌండ్కు ఈమధ్యే మరమ్మతులు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. మార్చి 1న ఇక్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్స్క్రీన్ మీద నన్ను ఎందుకు చూపిస్తున్నారు. రిఫరీని చూపించండి అని రోహిత్ అన్నాడు.
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన�
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల