టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో పదేండ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని అనధికారికంగా తెంచుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 స�
తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క�
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా వెస్టిండీస్తో తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. విండీస్తో తొలి మ్యాచ్కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. రవీంద్ర జడేజా గాయాన్
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. ముందుగా తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ వన్డే స
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తొలి వన్డేలో ఆడేది అనుమానమేనని తెలుస్తున్నది. మోకాలి గాయం తిరగబెట్టడంతో జడేజా �
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ మరో కీలక వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ (27)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 37వ ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతిని భారీ సిక్సర
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి, కెప్టెన్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన మొయీ�
రెండో టీ20లో భారత్ గెలుపు మెరిసిన భువీ, జడేజా, రోహిత్ నేడు ఆఖరి మ్యాచ్ ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించు�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ తడబడింది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించిన రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) క