బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భార్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ టెస్టులో భారత జట్టు ఓటమికి మొదటి ఇన్నింగ్స్లో జడేజా నో బాల్ వేయడమే కా�
మూడో టెస్టు రెండో రోజు పలు రికార్డులు బద్ధలయ్యాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో నాథన్ లయాన్ చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 163 పరుగులకే ఆలౌట్ అయింది. భారత పేస్ బౌలర్ ఉమేశ�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండోర్ చేరుకున్నభారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. భారత ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ �
టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. రవీంద్ర జడేజా 406 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (376 పాయింట్లు ) రెండో స్థానంలో నిలిచాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రో�
ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లయాన్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర కామెంట్ చేశాడు. అతనేమీ రవిచంద్రన్ అశ్విన్ కాదని, అందుకని లయాన్ అశ్విన్ను అనుకరించొద్�
టెస్టులో జడేజా 21 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేసి అతను ఈ రికార్డు సృష్టించాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో స్
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్లను సున్నితంగా హెచ్చరించాడు. తన బౌలింగ్లో పరుగుల కోసం స్వీప్స్ షాట్స్ను మంచి ఆప్షన్ అనుకోవడం పొరపాటని అన్నాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 263 రన్స్కే కట్టడిచేసిన భారత �
భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్ర�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్లు తీసి, 2500 పరుగులు చేసిన జడేజా.. టెస్టుల్లో వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆల్రౌండర్గా నిలిచాడు.
భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ తెలిపింది. దాంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీ
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అద్భుతాలు చేయడానికి అతడేమి హ్యారీపోర్టర్ లేదా సూపర్మ్యాన్ కాదని, తొలి టెస్టులో ఆస్ట్రేలి�