ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును ఎడంచేతి వాటం బ్యాటర్లు ఆదుకున్నారు. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశ పరచడంతో కేవలం 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమ�
భారత్ రెండో ఇన్నింగ్స్ 364/7 లీస్టర్తో వామప్ మ్యాచ్ లీస్టర్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు ముందు లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్ను భారత ఆటగాళ్లు సద్వినియోగ పరుచుకుంటున్నారు. మాజీ కెప్టెన్ వ�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ను మార్చింది. ధోనీ న�
ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా.. కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరిచాడు. అయితే కొన్ని రోజుల �
ముంబై: ఈ యేటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు మ్యాచుల్లో ఓడింది. ఇక టోర్నీకి ముందే రవీంద్ర జడేజాను కెప్టెన్గా ప్రకటించడం తప్పే అ�
ఈ ఏడాది ఐపీఎల్లో ప్లాప్ షో చూపించిన జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సీజన్లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందే ధోనీ నుంచి ఈ జట్టు పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. పూర్తిగా నిరాశపరిచాడు. వ�
స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన మెరుగు పర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యానికి వివరించాడు.
మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. నెమ్మదిగా కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూ జట్టును విజయాల బాట పట్టిం�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ చివరి ఓవర్లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు అద్భుత విజయా�
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
ఈ ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఎలాగైనా విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్ట�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి వరుస ఓటములతో సీజన్ ప్రారంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిన చెన్నై, రెండో మ్యాచులో కొత్త జట్టు లక్నో చేతిలో ఆరు వికెట్ల ఓటమిని మూటగట్టుక�