దుబాయ్: ఓటమి తర్వాత ఎన్నో విమర్శలు, విశ్లేషణలు సహజమే. అందులోనూ పాకిస్థాన్ చేతుల్లో, తొలిసారి ఓ వరల్డ్కప్ మ్యాచ్లో.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడినప్పుడు ఈ విమర్శలు, విశ్లేషణలు మరింత పద�
మ్యాచ్ చివర్లో కూడా భారత్ కష్టాల్లో పడిపోయింది. భారత్ను ఓవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటున్నా.. ఇతర ప్లేయర్ల వికెట్లు డౌన్ అవుతుండటంతో భారత్కు పరుగులు చేయడం కష్టంగా మారుతోంది. కోహ్లీ �
ఉత్కంఠ పోరులో ధోనీ సేన గెలుపు కోల్కతాకు ఆరో పరాజయం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరింది. బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల మెరుపులు తోడ�
ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్( Ind vs Eng )కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం సెషన్ ప్రారంభం కాగానే ఆ టీమ్ మిగతా రెండు వికెట్లు కోల్పోయి 432 పరుగులకు ఆలౌటైంది.
ముంబై: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలమవడంత�
తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ మరోసారి తొలి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి చేర�
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీమ్ సభ్యులే రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మూడ
ముంబై: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ చేసిన అనుచిత కామెంట్స్కు సంబంధించి ఓ అభిమాని బయటపెట్టిన ట్విటర్ స్క్రీన్షాట్స్ దుమారం రేపుతున్నాయి. సూర్య నారాయణ్ అనే ట్విట�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా వేసుకోబోయే జెర్సీని రివీల్ చేశాడు బ్యాట్స్మన్ చెటేశ్వర్ పుజారా. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. క�
ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్�
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�