ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడ�
కొత్తరేషన్ కార్డుల ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలను అయోమయంలో పడేంది. అర్హుల కన్నా అనర్హుల పేర్లే ఎక్కువగా ఉండడం వారిలో ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో వందల సంఖ్యలో ప్రజలు రేషన్�
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కే
ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డ�
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ పథకాలు దక్కేలా చేస్తున్నారన్న వ
Ration Cards | కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వ తీరు చూస్తే పేద
రూ. 2 లక్షల లోపు రుణమున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొందరికే అవకాశమిచ్చింది. గెలిస్తే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో రూ.12 వేలే అంటున్నది. ఇలా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చి రైత
Harish Rao | ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వాన్ని గ్రామసభల్లో ఎండగట్టాలని పిలుపున
ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డ�
అధికారుల సర్వేలో తమ పేర్లు రాలేదని, దీంతో రేషన్ కార్డులు రావేమోనని పాలమాకులకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల తప్పిదంతో సర్వే లిస్టులో తమ
Ration Cards | కులగణన నివేదిక ఆధారంగానే ఆహారభద్రతా కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. కులగణన సర్వే జాబితాలోని నమోదు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, గ్రామసభలో ఆమోదం తీసుకున్న తర్వాతనే �
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే.. అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మె�