‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శాసనమండలిలో తేల్చేశారు.
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది కావస్తుండగా, మేనిఫెస్టో అమలును అటకెక్కించింది. అందులో ఒకటి రెండు అమలు చేసినట్టు ఆర్భా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో ఆస్తులు, రాజకీయ, వ్యవసా య భూములకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలు ఎం దుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించార
‘కుల గణన అని టీవీల్లో చెబుతున్నారు.. మీరేంటి మేడం మా ఆధార్ కార్డులు అడుగుతున్నారు’.. అంటూ ఓ మహిళ ప్రశ్న. ‘పేదోళ్లకు మేలు చేసేందుకు సర్వే చేస్తున్నామంటూ అపార్ట్మెంట్ల వద్దకు ఎందుకు వస్తున్నారం’టూ మరో వ్�
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లో 3,483 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో భాగస్వాములయ్యారు.
వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ బియ్యాన్ని సమకూర్చడంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానున్నది. సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
Ration Cards | రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచి
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సర్కారు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 3.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతల్లో కలిపి 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది. జిల్లాలో కనీసం ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉంటారని రైతు సంఘాల అంచనా. ఇంకో రెండున్నర లక్షల మంది రైతులు రుణమా
రేషన్ షాపుల డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో మొదటిసారిగా నియోజక వర్గంలోని రేషన్ డీలర్ల సమస్యలపై మంగళవారం సమ
రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులపై అయోమయం కనిపిస్తున్నది. అర్హులకు కార్డులు ఇచ్చేందుకు ఈ నెల 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగ్గదే అయినా, అమలు తీరుతెన్నులప
షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిషరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్తో గురువారం భువనగి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెప్తున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో మాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామంల�