రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. మంగ�
Telangana | తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్�
పంటల సాగుకు రూ.2లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ భేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు బూటకమేనని తేటతెల్లమవుతున్నది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వ తీ
New Ration Cards | ఏపీకి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కంది పప్పు రూ.150కే అందిస్తు
రేషన్, సంక్షేమ పథకాలకు వేర్వేరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
Job Calendar | రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను కేబినేట్ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ration Cards | అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించిన రుణమాఫీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకట�
Runa Mafi | ‘రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్కార్డే ప్రాతిపదిక’.. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధన. ‘రేషన్కార్డు కాదు.. పాస్బుక్ ప్రాతిపదిక’... ఇదీ ము�
ప్రభుత్వ ప్రాధాన్యాలతోపాటు ప్రజాప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటంతోపాటు సంక్షేమం, అభివృద్ధ�
రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బస్తీల్లో వీధి దీపాలు వేయడానికి జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేదని చ�
రేషన్ కార్డుల్లో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించింది. మీ సేవ కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
అర్హులందరికీ పింఛన్లు, రేషన్కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, రేషన్ కార్డులను తొలగిస్తామని స్ప�